సర్దార్ వల్లభాయ్ పటేల్ మా కాంగ్రెస్ వాడే.... : కాంగేయులు. నిజమా
బ్రిటిషు వారు నిష్క్రమించే నాటికి భారత్ లో 554 సంస్థానాలు ఉండేవి. ఆ సంస్థానాలను నాటి ఉప ప్రధాని గా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తన గట్టి నిర్ణయంతో నయానో భయానో భా


మరి 1955లో నెహ్రూ ప్రధానిగా ఉండగానే తనకి తానే భారత రత్న ఇచ్చుకున్నాడు...!
1971లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగానే తనకి తానే భారత రత్న ఇచ్చుకుంది...!
ఇక రాజీవ్ గాంధీ 1989లో చనిపోతే 1990లో భారత రత్న ఇచ్చుకున్నారు..
లేకుంటే 1990లో తను కూడా ప్రదనిగా ఉండగానే తనకి తానే భారత రత్న ఇచ్చుకునేవాడు.
అలాంటిది మరి మీరెందుకు(కాంగేయులు) పటేల్ గారికి భారత రత్న ఇవ్వలేకపోయారు..?
.
చివరికి ఆ మహానుభావుడికి 1991లో...కేంద్రంలో చంద్రశేఖర్ గవర్నమెంటు కొలువై ఉన్నప్పుడు సుభ్రమణ్య స్వామి గారి ఒత్తిడి మేరకు గానీ భారత రత్న తో గౌరవించుకోలేక పోయింది ఈ దేశం...!
ఇంకా మీ సొల్లు వినటానికి ఈ దేశంలో ప్రజలు సిద్ధంగా లేరు..

Popular Posts

 
Top