విశిష్టమైన కార్తీక పౌర్ణమి నాడు రాహు దోషం తోలగిపోవాలి అంటే 21దీపాలు ,శని దోషం తోలగిపోవాలి అంటే 9 దీపాలూ వేలిగించాలి .....అలాగే గురు దోషానికి 33 ,దుర్గాదేవికి 9, ఈశ్వరుడికి 11 దీపాలూ వెలిగించటం ద్వరా శుభ ఫలితాలుంటాయి ....కార్తీక పౌర్ణమి నాడు మాంగల్య దోషానికి 21 దీపాలూ , పుత్రా దోషానికి 51 , సర్ప దోషానికి 48, కాలసర్ప దోషానికి 21, కళత్ర దోషానికి 108 దీపాలూ వెలిగించటం మంచిది ....దీపారాధనకు దూది వత్తులులను ఉపయోగించటం ద్వరా వంశాభివృద్ధి ,శుభా ఫలితాలూ చేకురుతాయి ..అరటి ,తామర వత్తులను వినియోగిస్తే పుత్రశాపం తోలిగిపోవటం తో పాటు పాపాలు హరింప బడుతాయి ...తెలుపు గన్నేరు వత్తులను కార్తీక పౌర్ణమి రోజున దీపారాధనకు ఉపయోగిస్తే సిరి సంపదలు చేకురుతాయి ..నూతన ,పసుపు ,తెలుపు బట్టలతో తాయారు చేయబడిన వత్తులను వినియోగించటం ద్వరా వివాహ దోషాలు తోలగి పోయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయి ...కార్తీక పౌర్ణమి రొజున సాయంత్రం అరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మట్టి ప్రమిదలతో దీపం వెలిగించలి ...నువ్వుల నునె ,నెయ్యిని దీపరాధనుకు ఉపయోగించుకోవచ్చు ...అలగే శివాలయాలలో పంచామృతం తో అభిషేకం చేయించటం ద్వరా అష్ట ఐశ్వర్యాలు చేకురుతాయి .....ఓం నమః శివాయ ....
Popular Posts
-
మేషరాశి: "రామేశ్వరం" : శ్లోకం:- "సుతామ్ర పర్ణీ జలరాశి యోగే, నిబధ్య సేతుం విశిఖైర సంఖ్యై శ్రీరామ చంద్రేన సమర్పితం తం, రామే...
-
కాన్సర్ బి పి ఉన్నవారికి దేవుడిచ్చిన వరం మిత్రులందరికీ శుభోదయం ఈ రోజు మనం ప్రపంచం లోని అన్ని దేశాలలో అన్ని ప్రాంతాలలో మన ఇంటి దగ్గర కూడా వ...